Rayalaseema Bandh

    రాయలసీమ బంద్ కు వామపక్షాలు పిలుపు

    December 28, 2018 / 05:43 AM IST

    కరవులో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలంటూ ఇవాళ వామపక్షాలు రాయలసీమ బంద్ కు పిలుపు ఇచ్చాయి. కరువు నష్టపరిహారం, రుణమాఫీ అందించాలంటూ వామపక్ష పార్టీలు బంద్ నిర్వహిస్తున్నాయి.

10TV Telugu News