Home » Rayalaseema Issues
అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో భేటి అయ్యారు.