Home » Raytu Bharosa centers
వ్యవసాయ రంగ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే వైఎస్సార్ రైతు భరోసా (RBK) కేంద్రాలను మే 30, 2020న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రారంభించనున్నారు. రైతు భరోసా కేంద్రాలు ‘హబ్ (గోదాము) అండ్ స్పోక్స్(రైతు భరోసా కేంద్రాలు)’ నమూనాలో నడుస్తాయి. ప్రతి జి�