Home » RBI alert
Mumbai Cheating : సైబర్ మోసాల కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సైబర్ మోసాల కేసులు అధిక స్థాయిలో పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రజలను హెచ్చరిస్తోంది. ‘sRide అనే యాప్ వాడే యూజర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ సూచిస్తోంది. ఈ యాప్ వెంటనే డిలీట్ చేయాలని సూచిస్తోంది.
సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా కేవైసీ అప్డేట్ పేరుతో జేబులు గుల్ల చేస్తున్నారు. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)