-
Home » RBI increased the rate by 35 basis points
RBI increased the rate by 35 basis points
RBI Hikes Repo Rate: సామాన్యులపై మళ్లీ భారం.. రెపోరేటు 35 బేసిస్ పాయింట్లు పెంచిన ఆర్బీఐ
December 7, 2022 / 01:14 PM IST
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)వడ్డీ రేట్లను 35 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో రేపోరేటు 6.25 శాతానికి చేరుకుంది. సెంట్రల్ బ్యాంక్ తాజా నిర్ణయంతో కార్లు, గృహాలు, ఇతర అనేక రుణాలపై చెల్లించాల్సిన ఈఎంఐలు పెరగనున్నాయి.