Home » RBI report
డిపాజిటర్లు, చట్టపరమైన వారసులు, నామినీల ద్వారా క్లెయిమ్ చేయని రూ.70వేల కోట్లు వివిధ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఎంఎఫ్ఎస్ (మ్యూచువల్ ఫంఢ్ల) వద్ద ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నివేదిక ద్వారా వెల్లడైంది.