Home » RBK
ధాన్యం సేకరణపై పటిష్ట విధానం తీసుకురావాలన్నారు జగన్. ఆర్బీకేల స్థాయిలోనే, ఫాంగేట్ వద్దే కొనుగోలు జరగాలన్నారు. మోసాలు, అవినీతికి తావు లేకుండా అత్యంత పారదర్శక విధానం..
ఏపీ సీఎం జగన్ స్పందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికలు కారణంగా చాలా రోజులగా కలెక్టర్లతో సమావేశం కాలేకపోయాను అన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో 6 రోజులు మాత్రమే మిగిలి ఉందన్న సీఎం జగన్.. అది కూడా ముగిస్తే.. ఇక వ్యాక్సినేషన్, పరి�
వ్యవసాయ రంగ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే వైఎస్సార్ రైతు భరోసా (RBK) కేంద్రాలను మే 30, 2020న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రారంభించనున్నారు. రైతు భరోసా కేంద్రాలు ‘హబ్ (గోదాము) అండ్ స్పోక్స్(రైతు భరోసా కేంద్రాలు)’ నమూనాలో నడుస్తాయి. ప్రతి జి�