Home » re-opening date announced
యాదాద్రి ఆలయం పునఃప్రారంభం తేదీని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ ఉంటుందన్నారు. మహాకుంభ సంప్రోక్షణ కోసం వివిధ పీఠాలకు ఆహ్వానం పంపనున్నారు.