Realiance Jio

    జియో పైబర్ ఫ్లాన్లు : రూ.399లకే కొత్త ప్లాన్

    August 31, 2020 / 08:55 PM IST

    డేటా సంచలనం, ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త ఆఫర్ రిలీజ్ చేసింది. ప్రత్యేకించి జియో ఫైబర్ యూజర్ల కోసం జియో ఫైబర్ కొత్త ప్లాన్ రిలీజ్ చేసింది. ఈ ప్లాన్ నెలవారీ ప్రారంభ ధర రూ.399లతో అందిస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి ఈ ఫైబర్ ప్లాన్ అందుబాటుల

10TV Telugu News