-
Home » received
received
MLA Purchase Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం
January 5, 2023 / 08:09 PM ISTఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు సర్టిఫైడ్ ఆర్డర్ కాపీ సీబీఐకి చేరింది. ఏ క్షణమైనా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయనుంది. సింగిల్ బెంచ్ ఆర్డర్ పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు…
Book My Show: నైజాం ‘బుక్ మై షో’లో టిక్కెట్లు అమ్మకాల్లేవ్.. డిసైడ్ అయిన భీమ్లా నాయక్ డిస్ట్రిబ్యూటర్!
February 19, 2022 / 10:03 PM ISTఎన్నో అవాంతరాల తర్వాత ఎట్టకేలకు పవన్ కళ్యాణ్, రానా నటించిన మల్టీస్టారర్ సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీ విడుదలకు సిద్ధం అవుతోంది.
COVID-19 TG : తెలంగాణలో ఒక్కరోజే 2, 478 కరోనా కేసులు, ఐదుగురు మృతి
April 9, 2021 / 10:05 AM ISTతెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మ్రోగిస్తోంది. భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.
murga walk : మాస్క్ లేని వాళ్లను పోలీసులు ఏం చేశారో తెలుసా
April 1, 2021 / 04:50 PM ISTముంబైలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సముద్ర తీరం వద్ద తనిఖీలు నిర్వహించగా..కొంతమంది వ్యక్తులు మాస్క్ లేకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ తిరుగుతున్నారని గమనించారు.
80 ఏళ్ల మహిళ..సంస్కృతంలో పీహెచ్డీ
February 25, 2021 / 04:55 PM ISTujjain 80 year : 80 ఏళ్లు వచ్చాయంటే మంచానికే పరిమితమైపోయే పరిస్థితి. కానీ 80 ఏళ్లు ఉన్న ఓ మహిళ ఏకంగా ఏకంగా సంస్కృతంలో పీహెచ్డీ చేశారు. ఉజ్జయినికి చెందిన శశికళా రావల్…
వరుడి తండ్రి ఆదర్శం : రూ.11 లక్షల కట్నం వద్దండీ..రూ.101 చాలు..
February 25, 2021 / 04:36 PM ISTRajasthan Dowry free marriage : కట్నం అనేది సమాజంలో జాడ్యంలా పట్టుకుంది. ఆడపిల్లలను అత్తవారింటికి పంపించే సమయంలో వట్టి చేతులతో పంపించకూడదని..పసుపు, కుంకుమలతో పాటు కొంత ఆస్తిని కూడా ఇచ్చి పంపించే సంప్రదయాం…
జై శ్రీరామ్ : అయోధ్య రామ మందిరం, రూ.1,511 కోట్ల విరాళాలు
February 13, 2021 / 02:44 PM ISTRam Mandir : హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు అందుతున్నాయి. తన ఆరాధ్య దైవం రాముడి మందిర నిర్మాణంలో తామూ భాగస్వామ్యం కావాలని దేశవ్యాప్తంగా హిందువులు భావిస్తున్నారు. పెద్ద ఎత్తున…
ఆ నలుగురు లేరు : తోపుడు బండిలో అంతిమయాత్ర
July 19, 2020 / 11:58 AM ISTకరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు హృదయవిదారక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరు ఏ కారణంతో చనిపోయినా కరోనా చావేమోనన్న భయంతో జనం అటువైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. కనీసం సొంత వాళ్లు చనిపోయినా..ఆసుపత్రిలోనే…
నిక్కర్ చిన్నగా కుట్టాడని పోలీస్ స్టేషన్ లో కంప్లైట్
July 19, 2020 / 07:07 AM ISTకొంతమంంది చిన్న చిన్న సమస్యలకే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. ఇలాగే ఓ వ్యక్తి చేసిన కంప్లైట్ చూసి పోలీసులు షాక్ తిన్నారు. గిదేందిరా బాబు..అంటే అది గంతే అంటున్నాడు. ఏమని ఫిర్యాదు చేశాడో…
గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన అనసూయ
September 14, 2019 / 03:56 PM ISTఆకుపచ్చ తెలంగాణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం తలపెట్టారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్కు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా…