-
Home » Reciting preamble
Reciting preamble
జనవరి 26 నుంచి పాఠశాలల్లో రాజ్యాంగ ఉపోద్ఘాతం చదవడం తప్పనిసరి : మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ
January 24, 2020 / 12:27 AM IST
మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది. జనవరి 26వ తేదీ నుంచి పాఠశాలల్లో ప్రార్థన తర్వాత విద్యార్థులు రాజ్యాంగంలోని ప్రవేశిక తప్పనిసరిగా చదవాలని ఆదేశాలు జారీ చేసింది.