reconsider

    Central Govt : దేశద్రోహ చట్టాన్ని పునఃపరిశీలిస్తాం..సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

    May 9, 2022 / 05:56 PM IST

    సెక్షన్ 124 ఏ రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లకు ప్రతిస్పందనగా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత ఈ చట్టం అవసరమా? అని గతంలో కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

    కమల్ నాథ్ సర్కార్ కు మాయా వార్నింగ్

    April 30, 2019 / 03:06 PM IST

    కాంగ్రెస్ తీరుపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫైర్ అయ్యారు.మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మాయా ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడటంలో బీజేపీకి కాంగ్రెస్ ఏమాత్రం తీసిపోదన్నారు మధ్యప్రదేశ్‌ లో కాంగ�

10TV Telugu News