Home » record level
కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డినా.. ఈ నెల 3 నాటికి 65 లక్షల 20 వేల టన్నుల ధాన్యం సేకరించిందన్నారు. మిగిలిన మొత్తాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా నిన్న 8,03,693 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 5,476 మంది మృతి చెందారు. మరోవైపు కరోనా కొత్తవేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలపై పంజా విసురుతోంది.
భారత్పై కరోనా వైరస్ దండయాత్ర చేస్తోంది. వరుసగా మూడో రోజు కూడా రికార్డ్ స్థాయిలో 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
కరోనా సమయంలోనూ తిరుమల శ్రీవారికి రికార్డ్ ఆదాయం వస్తోంది.