Home » REDUCE
పోషణ, సంతృప్తి మొత్తం శ్రేయస్సుకు ప్రాధాన్యతనిచ్చే స్పృహతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి మనల్ని మనం శక్తివంతం చేసుకోవడం ముఖ్యం. కాబట్టి, అతిగా తినడానికి వీడ్కోలు చెప్పండి. ఆహారంతో మరింత సంతృప్తికరమైన పోషకమైన సంబంధానికి కొత్త మార్గాన్ని �
మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికి చాలా మంది సైకోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటారు. అయితే, ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా కొందరిలో డిప్రెషన్ లక్షణాలు తగ్గవు. అలాంటివారికి మ్యాజిక్ పుట్టగొడుగుల ట్రీట్మెంట్ చేస్తే డిప్రెషన్ నుంచి బ�
మతిమరుపుతో బాధపడే వారికి గుడ్ న్యూస్. వయసు పైబడిన వారిని వేధించే అల్జీమర్స్ వ్యాధిని నయం చేయడంలో కీలక ముందడుగు పడింది. అల్జీమర్స్ను తగ్గించే మాత్రను జపాన్కు చెందిన ఎయ్సాయ్ ఫార్మా కంపెనీ తయారు చేసింది.
పీఎఫ్ వడ్డీరేట్లపై కేంద్ర ఆర్థిక శాఖ పలు దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత వడ్డీరేటును 8.1 శాతానికి పరిమితం చేస్తున్నట్టు శుక్రవారం సాయంత్రం నోటిఫై చేసింది.
కోటా దాటి దిగుమతి చేసుకునే ముడి నూనెపై సాధారణ పన్ను వర్తిస్తుందని ఆర్థిక శాఖ తెలిపింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఐదేళ్లు గడిచినా రైతుల ఆదాయం రెట్టింపు అయ్యే పరిస్థితి కనిపించడం లేదని లేఖలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఎరువుల ధరలు 50 నుంచి 100 శాతం పెరిగాయన్నారు.
తెలంగాణలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. రాష్ట్రంలో ఆశించిన దానికంటే వరి దిగుబడులు రావడంతో ప్రత్యామ్నాయ పంటలు వేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది.
పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. లీటర్ పెట్రోల్ పై 17 పైసలు, లీటర్ డీజిల్ పై 18 పైసలు తగ్గాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.105.23, లీటర్ డీజిల్ రూ.96.66కు తగ్గాయి.
ఫైజర్, ఆస్ట్రాజెనెకా కంపెనీలు అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్న6 వారాల తర్వాత యాంటీబాడీల క్షీణత ప్రారంభమవుతోందని, 10 వారాల్లోనే ఇవి 50 శాతానికిపైగా తగ్గిపోతాయని తాజా అధ్యయనం తెలిపింది.
Covaxin price కరోనా వ్యాక్సిన్ ధరను తగ్గిస్తూ ప్రముఖ ఔషధ తయారీ సంస్థ భారత్ బయోటెక్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు అమ్మే కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను 100రూపాయలు తగ్గిస్తూ బుధవారం సీరం సంస్థ ప్రకటన చేయగా..తాజాగా భారత్ బయోటెక్ సంస్థ కూడా కోవాగ్జిన్ ధర�