Home » Refugees in Mizoram
ఒక్క వారం వ్యవధిలోనే 8,149 మంది మయాన్మార్ శరణార్థులు మిజోరాంలోని జోఖౌతార్ గ్రామానికి చేరుకున్నారంటే మయాన్మార్ లోని పరిస్థితి తీవ్రతకు అర్ధం పడుతుంది.