Home » regarding
ప్రపంచమంతా కరోనా మహమ్మారితో హడలెత్తుంటే ప్రైవేట్ ఆస్పత్రులు మాత్రం ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నాయి. కరోనా పేరుతో రోగుల నుంచి అందినకాడికి దండుకుంటున్నాయి. ఏ రోగమొచ్చినా కరోనా పేరు చెప్పి ట్రీమ్ మెంట్ కోసం వేల నుంచి లక్షలు వసూలు చేస్తున�
మూడు సంవత్సరాల చిన్నారికి ఓటు హక్కు ఉందనే సంగతి మీకు తెలుసా? ఇదేదో జోక్ గా చె్పేది కాదు. స్వయంగా ప్రభుత్వం అధికారులే ఎల్కేజీ చదువుతున్న మూడు ఏళ్ల పాపకు ఓటు హక్కు ఉన్నట్లుగా పేర్కొన్నారు. మరి ఇదెలా సాధ్యమో తెలుసుకుందాం.. తెలంగాణలో త్వరలో మున�