Home » Reliance Industries Chairman
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అంబానీ వెంట ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధిక మర్చంట్ కూడా ఉన్నారు.
వినాయక చవితి రోజున JioPhone Next సొంతం చేసుకునేందుకు స్మార్ట్ ఫోన్ యూజర్లు ఆసక్తిచూపారు. కానీ, నిరాశే ఎదురైంది. ఈ రోజు లాంచ్ కావాల్సిన ఫోన్ దీపావళికి వాయిదా పడింది.