Home » Reliance Jio 5G Services in India
Reliance Jio 5G Services : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) తమ 5G సర్వీసులను విస్తరిస్తూనే ఉంది. అస్సాంలోని బొంగైగావ్, నార్త్ లఖింపూర్, శివసాగర్, టిన్సుకియాలో ఇప్పుడు తమ 5G సర్వీసులను అందుబాటులో తీసుకొచ్చినట్టు కంపెనీ తెలిపింది.
Reliance Jio 5G : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) 5G సర్వీసులను భారత మార్కెట్లో మొదటిసారిగా అక్టోబర్ 1, 2022న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రస్తుతం, దేశంలో 5G నెట్వర్క్ను అందిస్తున్న రెండు టెలికాం ఆపరేటర్లలో భారతీ ఎయిర్టెల్,