Home » relief fund
జపాన్లోని ఒక టౌన్కు సంబంధించిన కొవిడ్ రిలీఫ్ ఫండ్ అంతా ఓ వ్యక్తి బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ అయింది. అంతే, ఇక ఆ వ్యక్తి ఎవరికీ కనపడకుండా పరారీలో ఉన్నాడు.
కరోనా నివారణకు కోవిడ్-19 సహాయ చర్యల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటీ 5లక్షల 50వేల రూపాయల చెక్ను అందజేశాయి ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, విశాఖపట్టణం రీజనల్ ఆఫీస్ పరిధిలోని పరిశ్రమలు.
కరోనా వైరస్ సెకండ్ వేవ్లో మరణాలు పెరిగిపోగా.. భారతదేశం పోరాడుతూనే ఉంది. ఈ అంటువ్యాధి వల్ల చాలా మంది జీవితాలు ప్రభావితం అవ్వగా.. ప్రజలకు సహాయం చేయడానికి ప్రభుత్వంతో పాటు సినీ తారలు కూడా తమ వంతుగా సాయం చేస్తున్నారు. కరోనా వైరస్తో బాధపడుతున్న
కరోనా వైరస్ పై భారత యుద్ధం కొనసాగుతున్న సమయంలో తన వంతు సాయం ప్రకటించారు ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్. ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ కు 25కోట్లను డొనేట్ చేస్తున్నట్లు సోమవారం(మార్చి-30,2020)రాందేవ్ బాబా తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప�
గౌతం గంభీర్, సౌరవ్ గంగూలీ, సురేశ్ రైనాలు పెద్ద మొత్తంలో PM-CARES రిలీఫ్ ఫండ్కు డొనేట్ చేశారు. బాలీవుడ్ హీరోల్లో, క్రికెటర్లలో ఎవ్వరూ ఇవ్వనంత భారీ విరాళాన్ని ఇచ్చారు అక్షయ్ కుమార్. రూ.25కోట్ల రూపాయలు ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కు ఇవ్వనున్నట్లు ప్రకట�
రెండు చేతులు లేవని ఆ యువకుడు ఎప్పుడూ బాధపడలేదు. చిన్నలోపం ఉంటేనే..దాని వల్ల తాము జీవితంలో ఎదగలేకపోతున్నామని చాలామంది తెగ బాధపడిపోతుంటారు. కొందరైతే తమ ప్రాణాలను కూడా తీసుకుంటుంటారు.. కానీ అతడు మాత్రం తన వైకల్యాన్ని జయించాడు. అందరి గుండెల్లో �
ఏపీ సీఎం చంద్రబాబు.. ఒడిశా ఫొని తుపాను బాధితులకు అండగా నిలిచారు. వారికి ఆర్థిక సాయం ప్రకటించారు. రూ.15 కోట్లు విరాళంగా ఇచ్చారు. తుపాను బాధితులను ఆదుకోవడం