Home » remain
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీనే హవా చూపించనుందట. ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీ.. మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని సర్వేలో తెలిపారు. బీజేపీ 37 నుంచి 45 స్థానాలు గెలుస్తుందని చెప్పగా.. కాంగ్రెస్ పార్టీకి 21 నుంచి 29 వరకు రావొ
కరోనా మహమ్మారి ఇంకా భయపెడుతూనే ఉంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంటోంది.
కరోనా.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్. 200కు పైగా దేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. లక్షలాది మందిని మంచాన పడేసింది. వేలాది మందిని
దేశరాజధాని ఢిల్లీలో పూర్తిస్థాయిలో కరోనా వైరస్ అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. గడిచిన 40గంట్లలో ఢిల్లీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదుకాలేదని మంగళవారం(మార్చి-24,2020)సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఒకవేళ కరోనా మహమ్మారి కనుక ఢిల�
తెలంగాణలో ఎన్నికల ముఖ్య ఘట్టం నామినేషన్ల ప్రక్రియ మాత్రం మందకొడిగానే సాగుతోంది.