Repalle issue

    Repalle: రేపల్లె ఘటన మానవాళికే సిగ్గుచేటు – మంత్రి

    May 2, 2022 / 11:48 AM IST

    రేపల్లె ఘటనపై మానవాళికే సిగ్గుచేటు అని మంత్రి సురేశ్ అభిప్రాయపడ్డారు. నిండుచూలాలు అనే మానవత్వం మరిచి గర్బిణీపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

10TV Telugu News