Home » repalle railway station
అర్ధరాత్రి సమయంలో గుంటూరు నుంచి వచ్చిన రైలు దిగిన భార్యాభర్తలను బెదిరించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఎర్రగొండపాలెం నుంచి తాపీ పనుల కోసం కృష్ణా జిల్లా నాగాయలంక వెళ్తున్న దంపతులు అర్ధరాత్రి రేపల్లె రైల్వే స్టేషన్ లో దిగారు.