Home » reports
మయన్మార్ లో పెద్ద ఎత్తున ఆయుధాలు తయారవుతున్నట్లు ఐక్య రాజ్య సమితి నివేదికలు వెల్లడిస్తున్నాయి. మయన్మార్ సైన్యం ప్రస్తుతం ఎలాంటి యుద్ధం చేయడం లేదని.. అయినప్పటికీ అక్కడ ఆయుధాలు పెద్ద ఎత్తున తయారవుతున్నట్లు తెలిపింది.
ఓ మనీలాండరింగ్ కేసులో విచారణ సందర్భంగా అలీషా పార్కర్ ఈ విషయాన్ని చెప్పినట్లు పేర్కొన్నాయి. అతడివాంగ్మూలం నమోదు చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి.
భారత్ లో 24 గంటల్లో 1938 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి..67 మంది మృతి చెందారు.
యాపిల్ సీఈవో టీమ్ కుక్, చైనా కంపెనీలతో రహస్య ఒప్పందాలు చేసుకున్నట్లు వచ్చిన కథనం అమెరికాలో కలకలం రేపుతోంది.
పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సిద్ధూ ఆ రాష్ట్రంలోని సొంత ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. గురు గ్రంథ్ సాహిబ్ను అపవిత్రం చేయడం, మాదక ద్రవ్యాల మాఫియాపై నివేదికలను తక్షణమే
టీ20 ప్రపంచకప్ తర్వాత ఇండియన్ కోచ్ పదవి నుంచి తప్పుకోనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి.
అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాని 68 ఏళ్ల తర్వాత ఆ సంస్థ అసలు యజమాని టాటా గ్రూప్ చేతికి వెళ్లింనట్లుగా వచ్చిన వార్తలను ఖండించింది కేంద్రప్రభుత్వం.
కరోనా పుట్టిన చైనా మొదట్లో మహమ్మారిని ఎలా కంట్రోల్ చేసిందో తెలిసిందే. ఈక్రమంలో రెండోసారి దేశంలో వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్ కు కూడా అలాగే చెక్ పెడుతోంది..
సుప్రీంకోర్టులో కొత్త జడ్జీల నియామకానికి సంబంధించి కొలీజియం సిఫార్సులు ఇవేనంటూ మీడియాలో వస్తున్న వార్తలు రావడంపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
భారత్ లో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావానికి 2.5లక్షల మందికి పైగా చనిపోయినట్లు వచ్చిన కొన్ని మీడియా సంస్థల కథనాలను కేంద్రం తోసిపుచ్చింది.