-
Home » reports
reports
Weapons Manufactured : మయన్మార్ లో పెద్ద ఎత్తున ఆయుధాలు తయారీ.. ఐక్యరాజ్య సమితి నివేదిక
మయన్మార్ లో పెద్ద ఎత్తున ఆయుధాలు తయారవుతున్నట్లు ఐక్య రాజ్య సమితి నివేదికలు వెల్లడిస్తున్నాయి. మయన్మార్ సైన్యం ప్రస్తుతం ఎలాంటి యుద్ధం చేయడం లేదని.. అయినప్పటికీ అక్కడ ఆయుధాలు పెద్ద ఎత్తున తయారవుతున్నట్లు తెలిపింది.
Dawood Ibrahim : పాకిస్తాన్ లోనే అండర్ వరల్డ్డాన్ దావూద్ ఇబ్రహీం
ఓ మనీలాండరింగ్ కేసులో విచారణ సందర్భంగా అలీషా పార్కర్ ఈ విషయాన్ని చెప్పినట్లు పేర్కొన్నాయి. అతడివాంగ్మూలం నమోదు చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి.
Covid-19 In India : భారత్ లో 24 గంటల్లో 1938 కోవిడ్ కేసులు..67 మంది మృతి
భారత్ లో 24 గంటల్లో 1938 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి..67 మంది మృతి చెందారు.
Apple CEO : చైనాకు దాసోహమన్న యాపిల్ సీఈవో.. సిగ్గు లేదా టిమ్ కుక్.. ఏది నీ దేశభక్తి?
యాపిల్ సీఈవో టీమ్ కుక్, చైనా కంపెనీలతో రహస్య ఒప్పందాలు చేసుకున్నట్లు వచ్చిన కథనం అమెరికాలో కలకలం రేపుతోంది.
Navjot Sidhu : నిరాహార దీక్ష చేస్తా..చన్నీ ప్రభుత్వానికి సిద్ధూ హెచ్చరిక
పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సిద్ధూ ఆ రాష్ట్రంలోని సొంత ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. గురు గ్రంథ్ సాహిబ్ను అపవిత్రం చేయడం, మాదక ద్రవ్యాల మాఫియాపై నివేదికలను తక్షణమే
Team India Coach: రవిశాస్త్రి తర్వాత టీమిండియా కోచ్ అతనేనా?
టీ20 ప్రపంచకప్ తర్వాత ఇండియన్ కోచ్ పదవి నుంచి తప్పుకోనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి.
Air India: టాటా గ్రూప్ చేతుల్లోకి ఎయిరిండియా వార్తలు అవాస్తవం: ప్రభుత్వం
అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాని 68 ఏళ్ల తర్వాత ఆ సంస్థ అసలు యజమాని టాటా గ్రూప్ చేతికి వెళ్లింనట్లుగా వచ్చిన వార్తలను ఖండించింది కేంద్రప్రభుత్వం.
Delta Variant : డెల్టా వేరియంట్ కు చెక్ పెడుతున్న చైనా
కరోనా పుట్టిన చైనా మొదట్లో మహమ్మారిని ఎలా కంట్రోల్ చేసిందో తెలిసిందే. ఈక్రమంలో రెండోసారి దేశంలో వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్ కు కూడా అలాగే చెక్ పెడుతోంది..
CJI NV Ramana : సుప్రీం జడ్జిల నియామకాల వార్తలపై సీజేఐ తీవ్ర అసంతృప్తి
సుప్రీంకోర్టులో కొత్త జడ్జీల నియామకానికి సంబంధించి కొలీజియం సిఫార్సులు ఇవేనంటూ మీడియాలో వస్తున్న వార్తలు రావడంపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
Health Ministry : కోవిడ్ మరణాలపై ఆ లెక్కలు తప్పు..కేంద్రం క్లారిటీ
భారత్ లో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావానికి 2.5లక్షల మందికి పైగా చనిపోయినట్లు వచ్చిన కొన్ని మీడియా సంస్థల కథనాలను కేంద్రం తోసిపుచ్చింది.