Home » Rescue Ops
ఉత్తరకాశీ సొరంగం వద్ద రెస్క్యూ ఆపరేషన్ గురువారం చివరి దశకు చేరుకుంది. సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీయడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సొరంగంలోని కార్మికులను తరలించేందుకు వీలుగా ప్రస్తుతం సొరంగం వెలుపల అంబులె�
భూకంప శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించడం, వైద్య సహాయం అందించడం, ఔషధాలు, ఆహారం వంటివి పంపిణీ చేయడం లాంటి అనేక పనులు భారత బృందాలు చేపట్టాయి. టర్కీలో భారత బృందాలు చేపట్టిన సహాయక చర్యలు ముగిశాయి. శనివారం భారత బృందం ఇండియా తిరిగొచ్చింది.