Home » resource management
భూమిలో లభ్యమయ్యే భాస్వరం, పొటాష్ ల శాతం ఎక్కువగా వున్నప్పటికీ, రైతులు రసాయన ఎరువుల రూపంలో విచక్షణారహితంగా వాడటంవల్ల, పెట్టుబడులు పెరగటంతో పాటు సాగులో సమస్యలు ఎక్కువై, రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ నివేదిక ప్రవేశపెట్టింది.