results

    ఇంటర్ విద్యార్ధులకు శుభవార్త…ఫీజు కట్టినోళ్ళంతా పాస్

    September 8, 2020 / 07:53 AM IST

    ఈ ఏడాది మార్చిలో పరీక్షరాసేందుకు ఫీజు కట్టి పరీక్షకు హాజరు కాలేక పోయిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్దులను ఉత్తీర్ణులను చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై ఇటీవల ఇంటర్ బోర్డు అధికారులు ప్రభుత్వావికి ప్రతిపాదన పంపించారు. ప్రభు

    24 గంటల్లోగా కోవిడ్‌ పరీక్షల ఫలితాలు, అధికారులకు సీఎం జగన్ ఆదేశం

    August 25, 2020 / 01:18 PM IST

    ఏపీ సీఎం జగన్ కొవిడ్ పరీక్షలు, ఫలితాలకు సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇకపై 24 గంటల్లోగా కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు వచ్చేలా చూడాలని అధికారులతో చెప్పారు. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి రికార్డు నె

    చదువుపై ఇష్టం : 15 ఏళ్లకు పెళ్లి..19 ఏళ్లకు 12వ తరగతి ఎగ్జామ్స్ లో టాప్ ప్లేస్

    August 2, 2020 / 08:03 AM IST

    ఆమెకు చదువు అంటే ఎంతో ఇష్టం. 12వ తరగతి పరీక్షల్లో ఎలాగైనా పాస్ కావాలని లక్ష్యం పెట్టుకుంది. అనుకున్నట్లుగానే సాధించింది. ఇందులో విశేషం ఏమిటని అనుకుంటున్నారు కదు.. అవును ఆమె ఓ తల్లి. కుమారుడి, ఇంట్లో అత్తమామ, భర్త, ఇంటి పనులు చేస్తూనే ఆమె చదువుకు�

    ICSE, ISC పరీక్ష ఫలితాలు విడుదల

    July 10, 2020 / 06:07 PM IST

    దేశ వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ICSE 10వ త‌ర‌గ‌తి, ISC 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫ‌లితాలను ది కౌన్సిల్‌ ఫర్‌ ద ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్ (CISCE) విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఐసీఎస్ఈ 10వ త‌ర‌గ‌త�

    కరోనా పేషెంట్లకు ప్లాస్మా థెరీపీ పనిచేస్తుంది..కేజ్రీవాల్ కీలక నిర్ణయం

    April 24, 2020 / 08:07 AM IST

    కరోనా పేషెంట్లకు ఫ్లాస్మా థెరపీ ప్రయోగం మంచి ఫలితాలనిస్తుందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. గడిచిన 4రోజులుగా ఢిల్లీలోని లోక్ నాయక్ జయ ప్రకాష్ నారాయణ్ హాస్పిటల్(LNJP) లో కరోనా వైరస్ సోకి ఆరోగ్యం విషమంగా ఉన్న 4గురు పేషెంట్లపై ఫ్లాస్మాధెరపీ ప�

    fact check : కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా 8 రోజుల దాక వైరస్ శరీరంలో బతుకుతుందా? 

    March 29, 2020 / 08:26 AM IST

    ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ షాకింగ్ న్యూస్ వినిపిస్తున్నాయి. రోజుకో కొత్త కొత్త కథనాలు వెలవడుతున్నాయి. సోషల్ మీడియా దీనికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా మరొక అంశం తెరమీదకు వచ్చింది. ఈ వైరస్ బారిన పడి..స్వల్పస్థా�

    5లక్షలకు చేరువలో కరోనా కేసులు…21వేలు దాటిన మృతులు : నిమిషాల్లోనే వైరస్ ను నిర్థారించే కిట్

    March 26, 2020 / 10:26 AM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్(COVID-19) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకినవారి సంఖ్య  4లక్షల 79వేల 840గా ఉండగా,21,576మంది ప్రాణాలు కోల్పోయారు. 1లక్షా 15వేల 796మంది కరోనా నుంచి కోలుకున్నారు. భారత్ లో కరోనా సోకిన వారి సంఖ్య 6

    కరోనా ఎఫెక్ట్ : whatsappలో పరీక్షా ఫలితాలు 

    March 18, 2020 / 03:01 AM IST

    కరోనా విజృంభిస్తోంది. చైనా వచ్చిన ఈ మహమ్మారీ వేలాది మందిని బలి తీసుకొంటోంది. భారత్‌లో కూడా మెల్లిగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడిన కొంతమంది చికిత్స తీసుకుంటున్నారు. ముగ్గురు చనిపోవడం కలకలం రేపుతోంది. వైరస్ విస్తరించకుండా..కేంద�

    All The Best : తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు

    March 4, 2020 / 01:22 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో 2020, మార్చి 04వ తేదీ బుధవారం నుంచే ఇంటర్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. రెండు రాష్ట్రాల్లో 20 లక్షల మందికిపైగా విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకోసం 1750 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మాస్‌ కాపీయింగ్‌కు

    దేశ ఆత్మను కాపాడారు : ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు

    February 11, 2020 / 09:31 AM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో చీపురు ఊడ్చేసింది. అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టారు. ముచ్చటగా మూడోసారి

10TV Telugu News