Home » Revanth Reddy Haath Se Haath Jodo Yatra
2024 జనవరి 1న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇళ్ళు లేని పేదలందరికి 5లక్షలు ఇస్తుంది. రైతులు ఆత్మహత్య చేసుకోద్దు. రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తాం. బీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఇస్తాం. ఆరోగ్య శ్రీ అమలు కు నిధులు కేటాయిస్తాం. గ్యాస్ బండ 500 లకు ఇ�
రాహుల్ గాంధీ సందేశం స్ఫూర్తిగా హాథ్ సే హాథ్ జోడో యాత్ర నిర్వహించాలని ఏఐసీసీ ఆదేశించిందని చెప్పారు. మేడారం నుంచే ఈ యాత్ర మొదలుపెట్టడానికి ఒక కారణం ఉందని అన్నారు.