Home » Revanth Reddy Yatra From Medaram
రాహుల్ గాంధీ సందేశం స్ఫూర్తిగా హాథ్ సే హాథ్ జోడో యాత్ర నిర్వహించాలని ఏఐసీసీ ఆదేశించిందని చెప్పారు. మేడారం నుంచే ఈ యాత్ర మొదలుపెట్టడానికి ఒక కారణం ఉందని అన్నారు.