Home » revanth reddy
తన ఎదుగుదలను, ప్రజల్లో తనకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ఇలాంటి కుట్రలు చేశారని మనోహర్ రెడ్డి మండిపడ్డారు. Kotha Manohar Reddy
కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పని చేస్తా. సర్వేల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తుంది. Mynampally Hanumanth Rao
ఈ తెలంగాణ నేతలు అందరూ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఉమ్మడి మహబూబ్నగర్కు చెందిన కీలక నేత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఒకరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయినట్లు సమాచారం. ఆ ఎమ్మెల్సీ కాంగ్రెస్లో చేరే విషయంలో కొందరు కుల సంఘాల నాయకులు జోక్యం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.
షర్మిల వల్ల అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ పార్టీకి నష్టమే తప్ప లాభం లేదని అధిష్టానానికి తేల్చి చెప్పేశారు. YS Sharmila
లక్ష కోట్ల అవినీతి చేసిన కేసీఆర్ పై ఎందుకు ఈడీ విచారణ చేయించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ సభకు కేసీఆర్ కనీసం స్థలం కూడా ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ముదిరాజులు, గొల్ల కురుమలకు టికెట్లు ఇవ్వలేదన్నారు.
మొత్తం మీద షర్మిల పరిస్థితి ఎటూ తేలకుండా పోయింది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్లు అసెంబ్లీ ఎన్నికలు అయ్యేవరకు.. YS Sharmila
బంట్రోతులు అందరూ చొక్కాలు చించికుంటున్నారు. రాజకీయ విచక్షణ కోల్పోయి వీధి కుక్కల కంటే దిగజారి మాట్లాడుతున్నారు. Revanth Reddy - CM KCR
ఆర్భాటం కోసమే కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించారని విమర్శించారు. కేసీఆర్, కిషన్ రెడ్డి వేర్వేరు కాదని ఇద్దరూ ఒక్కటేనని చెప్పారు. ఒక్కొక్కరుగా ఎదుర్కోలేకనే బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూకుమ్మడిగా కాంగ్రెస్ పై దాడికి దిగుతున్న�