Revised Map

    మ్యాప్‌లో మార్పులకు నేపాల్ పార్లమెంట్ ఆమోదం

    June 13, 2020 / 03:46 PM IST

    నేపాల్ పార్లమెంట్ శనివారం రాజ్యంగబద్ధమైన బిల్లుకు ఓటింగ్ నిర్వహించింది. దేశానికి సంబంధించిన మ్యాప్ అప్ డేట్ చేసేందుకు ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేశారు. ఇండియా తమకు చెందినదిగా చెప్తున్న పర్వతభూభాగాన్ని తమ సొంతం చేసుకోవాలని నేపాల్ చూస్తుంది.

10TV Telugu News