Home » rice borer
తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వరి ప్రస్తుతం చిరు పొట్ట దశ నుండి గింజ పాలుపోసుకునే దశకు చేరుకుంది. అధిక దిగుబడి సాధించేందుకు కీలకమైన ఈ దశలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దోమపోటు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది .
సుడిదోమలు వరి దుబ్బుల మొదళ్ళను అశించి నష్టపరుస్తాయి దీంతో మొక్కలు గిడసబారి పోషకాలు అందక పసుపు రంగుకు మారి సుడులు సుడులుగ ఎండిపోతుంది. వీటి ఉదృతి అధికంగా ఉన్నప్పుడు వరి కంకి వరకు కూడా అశించి నష్టాన్ని కలుగజేస్తాయి.