rice farms

    Rice Cultivation : వరిలో అధిక దిగుబడులకోసం సమగ్ర యాజమాన్యం

    August 14, 2023 / 11:30 AM IST

    సాధారణ పరిస్థితుల్లో వరి పంటకు  3 నుండి 4 దఫాలుగా  ఎరువులు వాడాలి .  కానీ భూసారాన్నిబట్టి నిర్ధేశించిన మోతాదులో ఎరువుల వాడకం జరగటం లేదు. కొందరు రైతులు అవసరమైన దాని కంటే ఎక్కువగాను, మరి కొందరు తక్కువగాను ఎరువులు అందిస్తున్నారు.

10TV Telugu News