Home » rise water level
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో యమునా నది నీటిమట్టం మళ్లీ పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టుప్రాంతాల ప్రజలు సహాయ శిబిరాల్లోనే ఉండాలని ఢిల్లీ సర్కారు సూచించింది.....