Home » #rishabhpant
ఇవాళ డెహ్రాడూన్ లో పుష్కర్ సింగ్ ధామీ ఓ హాస్టల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ‘‘తమ ప్రాణాలను పణంగా పెట్టి క్రికెటర్ ప్రాణాలు కాపాడిన హరియాణా రోడ్డు, రవాణా డ్రైవర్, కండక్టర్ ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. జనవరి 26న వారిద్దరినీ ర�
కారును మెల్లగా నడుపు’ అంటూ టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్కు మూడేళ్ల క్రితం శిఖర్ ధావన్ చేసిన సూచనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పంత్ ఇవాళ కారు ప్రమాదానికి గురైన విషయం విదితమే. ప్రస్తుతం పంత్ కు ఆసుపత్రిలో చికిత్స అం
ఫామ్ కోల్పోయి వరుస మ్యాచ్లలో పరుగులు రాబట్టేందుకు సతమతమవుతున్న టీమిండియా బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్పై వేటుపడింది. బంగ్లాదేశ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో టీం మేనేజ్మెంట్ పంత్ను పక్కన పెట్టింది.
రిషబ్ పంత్ ప్రస్తుతం కష్టకాలం ఎదుర్కొంటున్నాడు. అతని కష్టమైన దశను తట్టుకునే సమయం జట్టు మేనేజ్మెంట్ నుండి మద్దతు లభిస్తుంది. దానికి అతడు అర్హుడు కూడా అని ధావన్ అన్నాడు. అయితే పంత్ స్థానంలో శాంసన్ ను తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా పెద్దెత్�
కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో భారత్ బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు నానా తంటాలు పడ్డారు. శ్రేయస్ అయ్యర్ మినహా పెద్దగా ఎవరూ రాణించలేదు. ఇక, ఈ మ్యాచ్లో అందరిచూపు పంత్పై ఉంది.
టీమిండియాలో రిషిబ్, సంజూ ఇద్దరూ నైపుణ్యత కలిగిన ఆటగాళ్లు. ఇద్దరూ వికెట్ కీపర్, బ్యాటర్లు. ఆటతీరులో ఎవరిస్టైల్ వారిదే. అయితే, పంత్ టెస్టుల్లో తనదైన రికార్డును సుస్థిరం చేసుకున్నాడు. కానీ, వన్డేలు, టీ20ల్లో మాత్రం ఆమేరకు తన స్థానాన్ని సుస్థిరం చ�