-
Home » rising
rising
Covid-19: మళ్లీ విస్తరిస్తున్న కరోనా.. ప్రభుత్వాలు అప్రమత్తం!
ప్రపంచవ్యాప్తంగా ప్రభావం కాస్త తగ్గింది అనుకునేలోపే.. మళ్లీ పంజా విసురుతోంది కరోనా మహమ్మారి.
Petrol Price : మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు కన్పిస్తున్నాయి.
Family Debts : దక్షిణాది రాష్ట్రాలు..కుటుంబ అప్పులు పెరుగుతున్నాయి
దక్షిణ రాష్ట్రాల కుటుంబాలు అధిక రుణభారాన్ని మోస్తున్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాల కంటే దక్షిణాది రాష్ట్రాల కుటుంబాలపైనే ఈ భారం ఎక్కువగా ఉంది.
Air Pollution : హైదరాబాద్ లో పెరిగిపోతున్న గాలి కాలుష్యం..డేంజర్ జోన్ లో నగరం..!
మీకు సిగరెట్ తాగే అలవాటుందా? ఉంటే మానుకోండి. సింపుల్గా హైదరాబాద్ గాలి పీలిస్తే సరిపోతుంది. ఎందుకంటే మహా నగరంలో మీరు పీల్చే గాలి.. రోజుకు 2 సిగరెట్లతో సమానమని సైంటిస్టులు తేల్చారు.
Gold Price : పెరుగుతున్న బంగారం ధర
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా పసిడి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,353కు చేరింది.
China Covid Cases : అత్యంత తీవ్రంగా..ఏడు నెలల తర్వాత చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు
చైనాలో మళ్లీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.
Covid In Kolhapur : కొల్హాపూర్ లో పెరుగుతున్న కరోనా..థర్డ్ వేవ్ కు సంకేతమా..?!
మహారాష్ట్రలో సెకండ్ వేవ్ తగ్గిందని అనుకుంటున్న సమయంలో మరోసారి కరోనా మహమ్మారి పడగ విప్పుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గత 10 రోజుల్లోనే ఏకంగా 79,595 మంది కరోనా బారిన పడ్డగా..ఒక్క కొల్హాపూర్ లోనే 3,000 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కొల్హాపూర్ లో కరోనా ఆ�
Black Fungus: తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్.. రోజురోజుకు పెరుగుతున్న బాధితులు
Black Fungus Cases: తెలుగు రాష్ట్రాలను బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. రోజురోజుకు బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నాయి. అనుమానితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తెలంగాణలో బ్లాక్ ఫంగస్ బాధితుల సంఖ్య 500 దాటినట్టుగా అధికారులు చెబుతుండగా.. ఈ వ్యాధికి చికిత్
India Covid : మరో వారం ముప్పే..మరణాలు..కేసుల పెరుగుదల షాకింగ్ న్యూస్
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కేసులు కాస్త తగ్గినా.. మరణాలు మాత్రం ఏ దేశంలోనూ నమోదుకానన్ని రికార్డవుతున్నాయి. ఇప్పటికే వైరస్ దెబ్బకు అల్లాడుతన్న ప్రజలకు.. మరో షాకింగ్ న్యూస్ చెప్పారు శాస్త్రవేత్తలు.
మహారాష్ట్రలో పరిస్థితిపై కేంద్రం ఆందోళన
Maharashtra మహారాష్ట్రలో కోవిడ్ కేసులు పెరుగుండటంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోందని నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. మహారాష్ట్రలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, కేసుల పెరుగుదలతో నాగ్పూర్లో లాక్డౌన్ ప్రకటన వచ్చిందని ద