-
Home » rising
rising
Covid-19: మళ్లీ విస్తరిస్తున్న కరోనా.. ప్రభుత్వాలు అప్రమత్తం!
October 23, 2021 / 11:00 AM ISTప్రపంచవ్యాప్తంగా ప్రభావం కాస్త తగ్గింది అనుకునేలోపే.. మళ్లీ పంజా విసురుతోంది కరోనా మహమ్మారి.
Petrol Price : మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
October 5, 2021 / 11:50 AM ISTదేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు కన్పిస్తున్నాయి.
Family Debts : దక్షిణాది రాష్ట్రాలు..కుటుంబ అప్పులు పెరుగుతున్నాయి
September 29, 2021 / 12:25 PM ISTదక్షిణ రాష్ట్రాల కుటుంబాలు అధిక రుణభారాన్ని మోస్తున్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాల కంటే దక్షిణాది రాష్ట్రాల కుటుంబాలపైనే ఈ భారం ఎక్కువగా ఉంది.
Air Pollution : హైదరాబాద్ లో పెరిగిపోతున్న గాలి కాలుష్యం..డేంజర్ జోన్ లో నగరం..!
September 24, 2021 / 02:10 PM ISTమీకు సిగరెట్ తాగే అలవాటుందా? ఉంటే మానుకోండి. సింపుల్గా హైదరాబాద్ గాలి పీలిస్తే సరిపోతుంది. ఎందుకంటే మహా నగరంలో మీరు పీల్చే గాలి.. రోజుకు 2 సిగరెట్లతో సమానమని సైంటిస్టులు తేల్చారు.
Gold Price : పెరుగుతున్న బంగారం ధర
August 20, 2021 / 09:17 PM ISTబంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా పసిడి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,353కు చేరింది.
China Covid Cases : అత్యంత తీవ్రంగా..ఏడు నెలల తర్వాత చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు
August 10, 2021 / 09:19 PM ISTచైనాలో మళ్లీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.
Covid In Kolhapur : కొల్హాపూర్ లో పెరుగుతున్న కరోనా..థర్డ్ వేవ్ కు సంకేతమా..?!
July 13, 2021 / 12:54 PM ISTమహారాష్ట్రలో సెకండ్ వేవ్ తగ్గిందని అనుకుంటున్న సమయంలో మరోసారి కరోనా మహమ్మారి పడగ విప్పుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గత 10 రోజుల్లోనే ఏకంగా 79,595 మంది కరోనా బారిన పడ్డగా..ఒక్క కొల్హాపూర్ లోనే 3,000…
Black Fungus: తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్.. రోజురోజుకు పెరుగుతున్న బాధితులు
May 26, 2021 / 07:16 AM ISTBlack Fungus Cases: తెలుగు రాష్ట్రాలను బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. రోజురోజుకు బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నాయి. అనుమానితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తెలంగాణలో బ్లాక్ ఫంగస్ బాధితుల సంఖ్య 500 దాటినట్టుగా అధికారులు…
India Covid : మరో వారం ముప్పే..మరణాలు..కేసుల పెరుగుదల షాకింగ్ న్యూస్
May 20, 2021 / 09:59 AM ISTదేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కేసులు కాస్త తగ్గినా.. మరణాలు మాత్రం ఏ దేశంలోనూ నమోదుకానన్ని రికార్డవుతున్నాయి. ఇప్పటికే వైరస్ దెబ్బకు అల్లాడుతన్న ప్రజలకు.. మరో షాకింగ్ న్యూస్ చెప్పారు శాస్త్రవేత్తలు.
మహారాష్ట్రలో పరిస్థితిపై కేంద్రం ఆందోళన
March 11, 2021 / 08:03 PM ISTMaharashtra మహారాష్ట్రలో కోవిడ్ కేసులు పెరుగుండటంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోందని నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. మహారాష్ట్రలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, కేసుల పెరుగుదలతో నాగ్పూర్లో…