Home » rising
ప్రపంచవ్యాప్తంగా ప్రభావం కాస్త తగ్గింది అనుకునేలోపే.. మళ్లీ పంజా విసురుతోంది కరోనా మహమ్మారి.
దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు కన్పిస్తున్నాయి.
దక్షిణ రాష్ట్రాల కుటుంబాలు అధిక రుణభారాన్ని మోస్తున్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాల కంటే దక్షిణాది రాష్ట్రాల కుటుంబాలపైనే ఈ భారం ఎక్కువగా ఉంది.
మీకు సిగరెట్ తాగే అలవాటుందా? ఉంటే మానుకోండి. సింపుల్గా హైదరాబాద్ గాలి పీలిస్తే సరిపోతుంది. ఎందుకంటే మహా నగరంలో మీరు పీల్చే గాలి.. రోజుకు 2 సిగరెట్లతో సమానమని సైంటిస్టులు తేల్చారు.
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా పసిడి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,353కు చేరింది.
చైనాలో మళ్లీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.
మహారాష్ట్రలో సెకండ్ వేవ్ తగ్గిందని అనుకుంటున్న సమయంలో మరోసారి కరోనా మహమ్మారి పడగ విప్పుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గత 10 రోజుల్లోనే ఏకంగా 79,595 మంది కరోనా బారిన పడ్డగా..ఒక్క కొల్హాపూర్ లోనే 3,000 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కొల్హాపూర్ లో కరోనా ఆ�
Black Fungus Cases: తెలుగు రాష్ట్రాలను బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. రోజురోజుకు బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నాయి. అనుమానితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తెలంగాణలో బ్లాక్ ఫంగస్ బాధితుల సంఖ్య 500 దాటినట్టుగా అధికారులు చెబుతుండగా.. ఈ వ్యాధికి చికిత్
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కేసులు కాస్త తగ్గినా.. మరణాలు మాత్రం ఏ దేశంలోనూ నమోదుకానన్ని రికార్డవుతున్నాయి. ఇప్పటికే వైరస్ దెబ్బకు అల్లాడుతన్న ప్రజలకు.. మరో షాకింగ్ న్యూస్ చెప్పారు శాస్త్రవేత్తలు.
Maharashtra మహారాష్ట్రలో కోవిడ్ కేసులు పెరుగుండటంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోందని నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. మహారాష్ట్రలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, కేసుల పెరుగుదలతో నాగ్పూర్లో లాక్డౌన్ ప్రకటన వచ్చిందని ద