Home » Rising deaths
దేశంలో కరోనా ఉధృతి స్వల్పంగా తగ్గింది. నిన్నటితో పోల్చితే సుమారు 40 వేల కేసులు తగ్గుముఖం పట్టాయి.
కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు అల్లాడుతున్న భారత్కు థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంది. అటు ప్రతిరోజు రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవడం నిపుణులను సైతం కలవర పెడుతుంది.