Home » rising sun
నవంబర్ 3న జరిగే అంధేరి (తూర్పు) నియోజకవర్గం ఉప ఎన్నికకోసం గుర్తును ఖరారు చేసేందుకు త్రిశూలం, మండే జ్యోతి, ఉదయించే సూర్యుడు వంటి మూడు గుర్తులను ఎన్నికల కమిషన్కు ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన వర్గం సమర్పించింది. ఈరోజు సీఎం ఏక్నాథ్ షిండే వ�
శివసేన రెండుగా చీలిన అనంతరం ఇరు వర్గాలు ఎదుర్కొంటున్న తొలి పరీక్ష ఇదే. ఇందుకు మరో బలమైన కారణం కూడా ఉంది. ముంబైలో శివసేను బాగా పట్టుంది. ముంబై కేంద్రంగానే శివసేన అన్ని కార్యకలాపాలు చేస్తుంది. కావున.. ముంబైలోని ఒక నియోజకవర్గానికి జరుగుతున్న ఈ ఎ