Home » road accident victims
రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందిస్తామని పార్లమెంట్ లో మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
ప్రమాదం జరిగిన మొదటి 48 గంటల్లో ఒక ప్రాణాన్ని కాపాడేందుకు అవసరమైన వైద్య ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం స్టాలిన్ వెల్లడించారు.
తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇటిక్యాల మండలం ధర్మవరం వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.
రోడ్ పై యాక్సిడెంట్ లో గాయాలైన వారిని హాస్పిటల్ వరకూ తీసుకెళ్తే రూ.5వేలు క్యాష్ రివార్డ్ అందించే స్కీమ్ తీసుకొచ్చింది ప్రభుత్వం.