Home » Rohingya
:దేశాన్ని అతలాకుతలం చేసిన తబ్లీగీ జమాత్ వ్యవహారంలో కొత్త కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఢిల్లీ ప్రార్థనల్లో రోహింగ్యాలు కూడా హాజరైయ్యారంటూ కేంద్ర హోంశాఖ గుర్తించడం ఆందోళన కల్గి
రోహింగ్యాలపై తెలంగాణ పోలీసులు దృష్టి సారించారు. వీరికి సహకరిస్తున్న ఏజెంట్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ప్రాంతంలో దాదాపు 4 వేల మంది రోహింగ్యాలున్నట్లు అంచనా వేస్తున్నారు. వీరి వద్ద ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స�
హైదరాబాద్ లో 127 మందికి ఇచ్చిన ఆధార్ నోటీసుల వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై నిరసనలు వ్యక్తమవుతున్న వేళ.. హైదరాబాద్లో నివసిస్తున్న 127 మందికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్) నోటీ�
టీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్.కె.లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.