Home » Rohit Sharma
ఐపీఎల్ 2022లో భాగంగా పద్నాలుగో మ్యాచ్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ బుధవారం జరగనుంది. ఈ సీజన్ లో ఇరు జట్లు తొలిసారి పోటీపడుతున్న మ్యాచ్ ఇది.
IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 టోర్నీలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు భారీ షాక్ తగిలింది. స్లో ఓవర్ రేటు తప్పిదంతో హిట్ మ్యాన్కు రూ.12 లక్షల జరిమానా పడింది.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డ్ బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేయడానికి కేవలం 4పరుగుల దూరంలో మాత్రమే..
అత్యంత ధనిక దేశీవాలీ లీగ్ అయిన ఐపీఎల్ కు సర్వం ముస్తాబైంది. మరికొద్ది రోజుల్లో అంటే మార్చి 26 నుంచి జరగనున్న ఐపీఎల్ 2022వ సీజన్కు స్టార్ బ్యాట్స్మెన్ పక్కా ప్లానింగ్తో..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా పేరు తెచ్చుకున్న ప్లేయర్ రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్కు కెప్టెన్సీ వహించి 2013 నుంచి 2021 ఎడిషన్స్ మధ్యలో ఐదు సార్లు
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన పింక్ బాల్ టెస్ట్(డే/నైట్) మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. (India Vs Sri Lanka)
టాస్ గెలిచిన తర్వాత మయాంక్ అగర్వాల్ తో కలిసి రోహిత్ జట్టు ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. అయితే అతను విఫలం చెందాడు. కానీ...ఆరో ఓవర్ విశ్వ ఫెర్నాండో వేసిన బంతిని బాల్ ను రోహిత్ మిడ్...
యర్ సునీల్ గవాస్కర్ ఇటీవల శ్రీలంకతో ముగిసిన టెస్టు మ్యాచ్ పై స్పందించారు. తొలి సారి రెగ్యూలర్ కెప్టెన్ గా అరంగ్రేటం చేసిన రోహిత్ శర్మ అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడని కొనియాడారు.
శ్రీలంకతో తొలి టెస్టు జరుగుతున్న క్రమంలో రవీంద్ర జడేజా నమోదు చేసిన స్కోరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మొహాలీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో అజేయంగా 175పరుగులు బాదేశాడు జడేజా.
విరాట్ కోహ్లీకి దాదాపు 2019 నవంబరు నుంచి ఒక్క టెస్టు సెంచరీ కూడా లేదు. చూస్తుంటే టీమిండియా మాజీ కెప్టెన్ ఔట్ ఆఫ్ ఫామ్ గానే కనిపిస్తున్నాడు. ఇక మొహాలీ స్టేడియం వేదికగా ఆడిన మ్యాచ్..