Home » Rozgar Mela
రోజ్గార్ మేళాలో భాగంగా సోమవారం సీఏపీఎఫ్ లో కొత్తగా చేరిన 51వేలమంది అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ లెటర్లు అందించారు. ప్రధానమంత్రి రోజ్ గార్ మేళా 8వ ఎడిషన్ను మోదీ సోమవారం ప్రారంభించారు....
భారత ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాకముందు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 10వ స్థానంలో ఉందని, అయితే ఇప్పుడదని 5వ స్థానానికి ఎగబాకిందని అన్నారు. ప్రపంచ దేశాలన్ని ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సైడ్ ఎఫెక�