-
Home » Rs 1.47 lakh crore
Rs 1.47 lakh crore
GST collections: 26 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. సెప్టెంబర్లో రూ.1.47 లక్షల కోట్లు వసూలు
October 1, 2022 / 04:16 PM IST
జీఎస్టీ వసూళ్లలో గత ఏడాది సెప్టెంబర్తో పోలిస్తే ఏ ఏడాది సెప్టెంబర్లో 26 శాతం వృద్ధి నమోదైంది. ఏకంగా సెప్టెంబర్లో రూ.1,47,686 కోట్ల జీఎస్టీ వసూలైంది. ఈ స్థాయిలో జీఎస్టీ వసూలు కావడం వరుసగా ఇది ఏడోసారి.