Home » Rs.1.5 crore
మీ భర్త ఆరోగ్యంగా..క్షేమంగా ఉండాలంటే సుమంగళి పూజలు చేయాలని నమ్మించిన ఓ పూజారి కొంతమంది మహిళలకు టోకరా ఇచ్చాడు. మీ భర్తలు క్షేమంగా ఉండటానికి వ్రతాలు చేయిస్తానని పలువురి మహిళల నుంచి పూజారి రూ.కోటిన్నర రూపాయలు వసూలు చేసి పరారయ్యాడు.
గుజరాత్లోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన దాడుల్లో 24 వేలకు పైగా అబార్షన్ కిట్లను ఎఫ్డీసీఏ అధికారులు స్వాధీనం చేసుకుంది. వీటి విలువ సుమారు రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా వేస్తుండగా ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. అహ్మదాబాద్ కు చెందిన పి
కరోనా వచ్చి కోలుకున్నాం అని సంతోష పడినంతసేపు ఉండటంలేదు. బ్లాక్ ఫంగస్, వైట్ , ఎల్లో ఫంగస్ లు దాడి చేస్తున్నాయి. దీంతో ప్రాణాలు నిలస్తాయనే ఆశలు కూడా కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే బ్లాక్ ఫంగస్ చికిత్స ఖర్చు ఆ రేంజ్ లో ఉండటమే. ఈక్రమంలో �
అమ్మ, నాన్న ఎక్కడున్నారో తెలియదు. అమ్మ ప్రేమకు దూరమయ్యాడు. ఆ ప్రేమ కోసం ఎంతగానో తపించాడు. చివరకు అతని ప్రయత్నం సక్సెస్ అయ్యింది. కొన్ని ఏళ్ల పాటు దూరంగా ఉన్న ఆ తల్లి ఆచూకి తెలిసింది. కానీ ఆ తల్లి చెప్పిన సమాధానంతో అతనిని కలిచివేసింది. ఇన్నేళ్ల�
ఎలుకలు రైల్వే శాఖకు పెద్ద తలనొప్పిని తెచ్చుపెడుతున్నాయి. దీంతో ఎలుకల్ని చంపటానికి రైల్వే శాఖ ఏకంగా కోట్ల రూపాయల్ని ఖర్చుపెట్టాల్సి వస్తోంది. అతి పెద్ద పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అయిన రైళ్లు నడవాలన్నా..ప్రజలకు ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నా రై�