Home » Rs 1.5 lakh crore
వారం రోజులుగా సాగిన 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ ముగిసింది. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.1.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరనుంది. ఈ వేలంలో రిలయన్స్ జియో సంస్థ అత్యధికంగా 84 వేల కోట్ల బిడ్లు దాఖలు చేసింది.
Debts above Rs 1.5 lakh crore through corporations : తెలంగాణ ప్రభుత్వానికి కార్పొరేషన్ల కష్టాలు మొదలయ్యాయా? రాష్ట్రానికి ఆర్థిక కష్టాలను దూరం చేసుకునేందుకు తీసుకొచ్చిన కార్పొరేషన్లు.. కేసీఆర్ సర్కార్ కు గుదిబండలా తయారయ్యాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తోన్నా