Rs 10-20 lakh

    ఉద్యోగులకు ఊరట: ఐటీ బాదుడు వారికి మాత్రమే

    August 29, 2019 / 04:50 AM IST

    కేంద్రం ఆమోదం తెలిపితే చిరుద్యోగుల నుంచి ఓ మాదిరి ఉద్యోగులందరికీ భారీ ఊరట లభించినట్లే. పది లక్షల ఆదాయం వరకు ఉంటే పది శాతం. 20 లక్షల వరకు ఆదాయం ఉంటే 20 శాతం చెల్లించాలి. అఖిలేశ్‌ రంజన్‌ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్‌  కేంద్రానికి ఈ సిఫారసును పంపి�

10TV Telugu News