Home » Rs 10 crore fraud
చిత్తూరు జిల్లా తిరుపతిలో ఘరానా మోసం వెలుగు చూసింది. చిట్టీల వ్యాపారం పేరుతో సుమారు రూ.10 కోట్ల వరకు వసూలు చేసి జెండా ఎత్తేశాడో వ్యాపారి.