Home » Rs 14
పదేళ్లుగా వస్తున్న వరదల ధాటికి ముంబైలో దాదాపు రూ.14వేల కోట్ల నష్టం వాటిల్లింది. అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ(యూఎస్టీడీఏ)తెలిపిన వివరాల ప్రకారం.. నష్టాలు జరిగాయి. అంతేకాదు, ఈ పదేళ్లలో దాదాపు 3వేల మంది ప్ర�