Home » Rs 14 lakh
ఇక్కడ హైలైట్ ఏంటంటే.. కారు అద్దాన్ని ఒక్క సెండ్ లో పగలగొట్టాడు. అందుకు అతడు ఒక ప్రత్యేక సాధాన్ని ఉపయోగించాడు. అది కెమెరాకు కనిపించనంత చిన్నగా ఉండడం విశేషం.
ఏడాది కాలంగా ఖరీదైన నగలన్నీ చోరీకి గురవుతున్నాయి ఆ ఇంట్లో. అయినా, అందరూ ఏమీ తెలియనట్లే ఉండిపోయారు. నగలు పోతున్నా పట్టించుకోలేదు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. దీనికో కారణం ఉంది. ఈ కారణం తెలిసి పోలీసులు షాకయ్యారు.
సరదాగా చేసిన పనితో ఓ బాలిక లక్షలకు అధికారి అయిపోయింది. ఆలూ చిప్స్ తింటూ దాంట్లో డిఫరెంట్ గా ఉన్న ఓ ముక్కను వేలం వేయగా అది ఏకంగా రూ.14 లక్షలు ధరకు అమ్ముడైపోయింది.
హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులకు వల వేసి లక్షల రూపాయలు కాజేస్తున్నారు. తాజాగా ఓఎల్ఎక్స్ క్రెడెట్ కార్డ్ ఉద్యోగుల పేరిట ఫోన్ చేసిన కేటుగాళ్లు 14 లక్షలకు టోకరా ఇచ్చారు. కేవైసీ అప్ డేట్ చేస్తామని చెప్పి తార్నాకకు చెందిన