Home » Rs 2 crore diamond
వర్షాలు కురిస్తే పంటలు పండుతాయని రైతులు ఆశిస్తారు. కానీ ఇటీవల ఏపీలో కురిసిన వర్షాలకు కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతుకు వజ్రం పంట పండింది. పొలం పనులు చేస్తుండగా రూ.2 కోట్ల విలువైన వజ్రం దొరికింది.