Home » Rs 2 lakh
మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం అందించనున్నట్లు వెల్లడించారు.
పది రూపాయలు ఎక్కువ బిల్లు వేసిందని రెస్టారెంట్కు రూ.2లక్షలు ఫైన్ వేశారు. ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘటనకు రీసెంట్ గా ఫైన్ వేశారు. 2014 జూన్లో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ భాస్కర్ జాదవ్ (పీఎస్ఐ)కు ఇంటి దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ల కూతురు
బెంగళూరుకు చెందిన వ్యక్తి కొత్త లగ్జరీ కారు కొనేందుకు చూస్తూ ఓ మోసగాడి చేతిలో అడ్డంగా బుక్కయిపోయాడు. అడ్వాన్స్ అమౌంట్ అంటూ భారీగా ముట్టజెప్పి 3నెలల తర్వాత తాను మోసపోయినట్లు తెలుసుకున్నాడు. ఖలీల్ షరీఫ్ అనే వ్యక్తి లగ్జరీ కారు తక్కువ రేటులో �
రాష్ట్రంలో అక్రమంగా మద్యం అమ్మినా, సరఫరా చేసినా ఆరు నెలలు జైలు శిక్ష, 2 లక్షల జరిమానా విధిస్తామని సీఎం జగన్ అన్నారు. రెండోసారి కొనసాగిస్తే రూ.5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
హైదరాబాద్ లోని గోల్నాకలో ఫంక్షన్ హాల్ గోడ కూలి నలుగురు మృతి చెందిన ఘటనపై జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మెహన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సహాయ నిధి కింద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.